Posts

Showing posts from February, 2019

మేలో స్థానిక సమరం మండల ,జిల్లా పరిషత్‌ ,పురపాలక ఎన్నికలు సీఎం కేసీఆర్‌ వెల్లడి cm kcr meeting

Image
మేలో స్థానిక సమరం లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌లో ముగుస్తాయి అనంతరం మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ఆ తర్వాత పురపాలక పోరు కొత్త పురపాలక చట్టం రూపకల్పన సీఎం కేసీఆర్‌ వెల్లడి ప్రగతిభవన్‌లో మంత్రులు, అధికారులతో సమావేశం బడ్జెట్‌కు తుది మెరుగులు ఓటాన్‌ అకౌంట్‌ జనరంజకంగా ఉంటుందని వెల్లడి శాసనసభ సమావేశాల నిర్వహణపైనా చర్చ హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఆ తర్వాత పురపాలక ఎన్నికలు జరపనున్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం మాదిరిగానే కొత్త పురపాలక చట్టాన్ని తెచ్చేందుకు సన్నాహాలు చేయాలని ఆయన ఆదేశించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, పురపాలక ఎన్నికల నిర్వహణ, బడ్జెట్‌ రూపకల్పన, శాసనసభా సమావేశాల నిర్వహణపై సీఎం బుధవారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. ఇందులో పంచాయతీరాజ్‌, వ్యవసాయ, సంక్షేమ, శాసనసభా వ్యవహారాల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, పంచాయతీరాజ్‌, శాస...

India-Pakistan strengths are ... భారత్‌-పాక్‌ బలాబలాలు

Image
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‌ఇరు దేశాల సైనిక, ఆయుధ సామర్థ్యం ఎంత? అనే ఆసక్తి నెలకొంది. క్షిపణులు, అణ్వాయుధాలు,  అణ్వస్త్రాలను మోసుకెళ్లే క్షిపణి వ్యవస్థల సామర్థ్యం ఇరు దేశాలకు ఉంది. 5,000 కిలోమీటర్లలోపు లక్ష్యాలను ఛేదించే అగ్ని-3తో కలిపి ఇటువంటి 9 రకాల క్షిపణి వ్యవస్థలు భారత్‌కు ఉన్నాయి.  చైనా సాయంతో పాకిస్థాన్‌ క్షిపణులను తయారు చేసుకుంటోంది. భారత్‌లోని లక్ష్యాలను ఛేదించగలిగే మొబైల్‌ షార్ట్‌, మీడియం రేంజ్‌ ఆయుధాలు పాక్‌ వద్ద ఉన్నాయి. 2,750 కి.మీ లక్ష్యాన్ని ఛేదించగలిగే షహీన్‌ 3తో కలిపి మొత్తం 10 రకాల క్షిపణులు ఉన్నాయి. స్టాక్‌ హోం ఇంటర్నెషనల్‌ పీస్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌  లెక్కల ప్రకారం పాక్‌ వద్ద సుమారు 140-150 న్యూక్లియర్‌ వార్‌హెడ్స్‌ ఉండగా, భారత్‌ వద్ద సుమారు 130-140 ఉన్నాయి.  గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ ఇండెక్స్‌ (జీఎఫ్‌పీ) ప్రకారం  ప్రకారం ఇరు దేశాల బలాలను పోల్చి చూస్తే.. * మొత్తం 136 దేశాలను పోల...

PULWAMA terror ATTACK latest news

Image
PULWAMA ATTACK At least 37 CRPF jawans were killed in a terror attack on Thursday, February 14 at Pulwama, Jammu and Kashmir. The CRPF men were travelling in a bus, part of a convoy of over a thousand security personnel when an explosive-laden SUV rammed into the bus and exploded. The JeM has claimed responsibility for the attack. The Pulwama attack took place on the Jammu-Srinagar highway. Prime Minister Narendra Modi condemned the attack and said the lives of those killed won't go in vain. A Cabinet Committee on Security met at the Prime Minister's residence on February 15 Jaish-e-Mohammad's journey: Parliament attack to Pulwama From 2004 to 2016, security forces believed they had pushed the Jaish-e-Mohammad against the wall. But in the past two years, every major attack in the Valley has had its fingerprint. The Sunday Express explains the rise, lull and revival of the terror group whose leader sits in a Pakistan safe haven with more than a little help from China...